కౌలు రైతులకు మరిన్ని రుణాలు
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు మరిన్ని రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ముందుకు రావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ప్రస్తుతం కౌలు రైతులకు ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని పేర్కొన్నారు. వైఎస్సార్ నవోదయం పథకం కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్లకు (ఎంఎస్ఎంఈ), ఎస్సీ, ఎస్టీ మహిళలకు,…